Home » TRS
తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేయనుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. కొత్త పార్లమెంటు భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మా
టీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.
మునుగోడు టీఆర్ఎస్లో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎంపీ బూర నర్సయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆ ఘటన మరవకముందే తాజాగా కర్నె ప్రభాకర్ గళం విప్పారు. తనను ముఖ్య కార్యక్రమాలకు పిలవడం లేదని కర్నె
రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం గొప్పలు చెప్పుకుందని, దేశంలో నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని పేర్కొందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు బియ్యం ఎగుమతులను నియంత్రిస�
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభ ఎన్నిరోజులు జరగాలి అనే అంశంపై ఈ రోజు జరిగే బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తుంటే, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కల�
బాలీవుడ్లో సెన్సేషనల్ మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త’ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో యంగ్ హీరో రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ఇతర కీ�
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.