Home » TRS
ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే మునుగోడులో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం ప్రారంభించాయి. నేతల చేరికలు, ప్రచార రథాలతో అంతా ఎన్నికల సందడి నెలకొంది.
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. తెల్దారుపల్లి శివారులో కృష్ణయ్యను దుండగులు దారుణంగా నరికి చంపారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల
బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్)ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికపై వామపక్షాలు కసరత్తు మొదలు పెట్టాయి. అభ్యర్థిని నిలబెట్టడమా ? లేక మరో పార్టీకి మద్దతివ్వడమా ? అనేదానిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మునుగోడు నియోజకవర్గ సీపీఐ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. టీఆర్�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు.
తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ అయింది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో జరుగుతోన్న ఈ సమావేశంలో రాష్ట్రానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణతో పాటు
పార్టీలు వేరైనా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే:రేవంత్ రెడ్డి
పార్టీలు వేరైనా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే:రేవంత్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీయే గెలుస్తుందని ఎన్నికల తరువాత టీఆర్ఎస్ నుంచి సగం మంది నేతలు బీజేపీలో చేరతారు అంటూ వ్యాఖ్యానించారు కేఏ పాల్.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై కేసు నమోదయింది. బేగంపేటకు చెందిన రాజశేఖర్రెడ్డి..ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు అందించాలన్న పోలీసుల ఆదేశాలతో రాజశేఖర్రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలను ఇవాళ అంద