Home » TRS
తెలంగాణ కేబినెట్ గురువారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ సమావేశం�
మునుగోడు బైపోల్తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా దీని గురించే చర్చ. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్కు కూడా చాలెంజెస్ తప్పవా ? ఉప ఎన్నికల్లో రాజగోపాల్ కు ఒంటరి పోరాటం తప్పదా? కాంగ్రెస్ �
మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్.. ఉపఎన్నికకు తాము సిద్ధమని సంకేతాలిచ్చింది. రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపారు. మునుగోడులో సైలెంట్గా టీఆర�
టీఆర్ఎస్కు షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. అంతకు ముందు ప్రదీప్రావుతో టీఆర్ఎస్ అధిష్టానం జరిపిన మంత్రాంగం ఫలించలేదు
నీతి ఆయోగ్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ ఖండించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడనున్నారు. హైదరాబాద్లోని సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలంగాణ సీఎంవో తెలిపింది. తెలంగాణకు సంబంధిం�
ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేశారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్, బీజేపీ చీఫ్ విప్ రాకేశ్ సింగ్, టీఆర్ఎస్ ఎంపీలు, వైసీపీ అసంతృప్త ఎ
మునుగోడు విజయం.. ఇప్పుడు TRS,BJP, కాంగ్రెస్ పార్టీలకు చాలా కీలకంగా ఉంది. దీంతో నియోజకవర్గం చుట్టూ కనిపిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ మునుగోడులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయ్. మునుగోడు ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు ఏం�
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎం
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు మరిన్ని ఉప ఎన్నికలు జరగుతాయి అని..10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.