Home » TRS
ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన టీఆర్ఎస్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. విపక్షాల్లో ఇప్పటికే లుకలుకలు మొదలు కావడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రా�
కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలే�
తెలంగాణ సర్కార్ పై మరోసారి సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది బీజేపీ. ఈసారి పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీఐ అస్ట్రాన్ని సంధించేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఢిల్లీలో 13 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజ�
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసలు భారత్లోనే ఉన్నారా? అని టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఈ నెల 21న తెలంగాణలోని సిరిసిల్లలో రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ విషయంపై కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలంగ�
కొత్త బ్రిడ్జిని నిర్మిస్తాం : హరీశ్ రావు
'ఆరా పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ పలు విషయాలు తెలిపింది. 'ఆరా తెలంగాణ సర్వే' పేరిట చేసిన ఓ సర్వే వివరాలను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చింది.
గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించటమే తన లక్ష్యమని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలన
మరోవైపు జిల్లాల వారీగా పార్టీలోకి చేరికలపై బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు నేతలను పార్టీలో చేర్చకుంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.