Home » TRS
ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
పార్టీ మారాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లిని పార్టీ మారొద్దు అంటూ గులాబీ నేతల బుజ్జగిస్తున్నారు.ఎమ్మెల్సీ సారయ్య..మెట్టు శ్రీనివాస్ లు ఎర్రబెల్లి ఇంటికెళ్లారు. ఆయనకు నచ్చచెప్పారు. కానీ కార్యకర్తల అభీష్టమ మేరకు ఈ నిర్ణయం తీసు�
టీఆర్ఎస్ పార్టీలో రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులకు తప్ప తన లాంటి నాయకులకు కనీసం గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు.
టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం రేపుతోంది. ఆర్మూర్ నియోజక వర్గం పరిధిలోని మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ప్లాన్ రూపోందించాడు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయటానికి మారణాయుధాలతో
ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రసాద్గౌడ్కు నేపాలీ గ్యాంగ్ సభ్యులు గన్స్ సప్లై చేసినట్లు తెలుస్తోంది. నేపాలీ గ్యాంగ్కు 50 వేల అడ్వాన్స్ ఇచ్చిన ప్రసాద్గౌ�
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు �
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై వారిరువురు చర్చించారు. వారిద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. దేశంలో నెల
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు చెబుతారు. రాష్ట్రపతిని పలు అంశాలపై వినతిపత్రం అందజేస్తారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర స
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడని, ఆయన్ను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల�