Home » TRS
వచ్చే ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. 95 నుంచి 105 సీట్లు టీఆర్ఎస్ గెలువబోతోందని అన్నారు.
రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వేమంత్రులు వస్తే
గతంలో కాంగ్రెస్ నేతల అలసత్వంతోనే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.
తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే వారి కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంపీ కార్యాలయంపై దాడి.. వంటి అంశాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు దమ్ముందో లేదో ప్రధాని నరేంద్ర మోడీని అడిగితే చెపుతారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహా
ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని సూర్యావతి తెలిపింది.
తెలంగాణ ప్రజలు, ఉద్యోగుల కోసం బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతిచ్చేందుకు నేను వచ్చా అని ఆయన చెప్పారు.
బీజేపీ నేతలు చేపట్టిన శాంతి ర్యాలీ శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
బండి సంజయ్ అరెస్ట్ పై ఎమ్మెల్యే రఘునందన్ రావు