Home » TRS
గులాబీ ట్వీట్ వార్కు కమలం కౌంటరేంటి.?
కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని వాపోయారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యం అని చెప్పారు.
తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేసేవరకు..(Paddy Procurement Row )
జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ఝలక్ అని వార్తలు వస్తున్నాయి .. కానీ నేనే త్వరలో రేవంత్ కు ఝలక్ ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కోనేవరకు తాను ముందుండి పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
బీజేపీని ఖతం చేయాలని సీఎం కేసీఆర్ నా మీద కేసు వేయించారని రాజాసింగ్ అన్నారు. అంత చేసినా తననే గెలిపించారని చెప్పారు.
కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు(Jupally) త్వరలోనే ఆ పార్టీ వీడి ఓ జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
బీజేపీ ఎమ్మెల్యేలు(Raja Singh) అధికార టీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు.
కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని BJP Kishan Reddy విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.