Home » TRS
కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
రేపు జరిగే హుజూరాబాద్ ఉన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగారు.
తెలంగాణ మంత్రివర్గంతో కేసీఆర్ చర్చించాలి. రెండు రాష్ట్రాలను కలిపేందుకు ఓ తీర్మానం చేయాలి. ఈ అంశంలో సీఎం కేసీఆర్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
మాటల మంటలు
హుజూరాబాద్ బైపోల్ వార్ క్లైమాక్స్కు చేరింది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి హుజూరాబాద్లో మైక్లు మూగబోనున్నాయి.
బీజేపీ- కాంగ్రేస్ అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్- పట్ అంటే పట్ అని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం లేదని.. తెలంగాణ ప్రజలే బాస్ లు అని తెలిపారు.
జస్ట్ ఒక్క హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక మాత్రమే కాదు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇజ్జత్ విషయం ఇది. నువ్వా.. నేనా సై అనేలా సిద్దమవుతున్న ఈ ఎన్నికలు..
మోత్కుపల్లి చేరికతో కడియం అలర్ట్
ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభమో హుజూరాబాద్ ఓటర్లు తెలుసుకోవాలి. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే జరుగుతుంది. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, ప్రజలకు చేసేది లేదు..
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకున్నారు.