Home » TRS
మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులను కలిసేందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడులు.. కేసీఆర్ భయానికి..
వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.
తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు. గత 26 ఏళ్లలో..
తెలంగాణలో ఏ రైతు బాయిల్డ్ రైస్ పండించరని...ధాన్యం మాత్రమే పండిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య రైతులది కాదని..మిల్లర్లదని తెలిపారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వైద్యఆరోగ్యశాఖ అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 9)న ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణలో 12 స్థానాలు, ఏపీలో 11 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 70 వేల నుంచి 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఆయనో ప్రజాప్రతినిధి.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో చేసేదేమి లేక గొర్ల కాపరిగా పనిలో కుదిరాడు. ఎంపీటీసీగా గెలిచి రోజుకు రూ.500లకి గోర్లు కాసేందుకు వెళ్తున్నాడు.
దళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.