Home » TRS
TRS తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నికలో విజయం తమదే అని భావించిన కమలం పార్టీకి..డిపాజిట్ కూడా దక్కలేదు. సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్ ని టీఆర్ఎస్ కైవసం చ
Nagarjuna Sagar By Election Results 2021: నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తిరగి కైవసం చేసుకుంది. ఉపఎన్నికలో 20వేల పై చిలుకు మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. కాం�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని రౌండ్లలోనూ కారు జోరు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. వ�
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
Minister Etela Suspended: ఆరోపణలపై స్పందించిన కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించగా.. సీఎం ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది. అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కి ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు చేరుకుని ధర్యాప్తు చెయ్యగా.. రైతుల నుండి రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు తీసుకు�
కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ కోసం టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ�
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంపై సీపీఐ(ఎం) ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీపీఐ నేతలు టీఆర్ఎస్ కు మ