Home » TRS
బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కడారి అంజయ్య గులాబీ కండువాను కప్పుకున్నారు.
నాగార్జున సాగర్లో గెలుపెవరిది... తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్లో జెం
Dr Panugothu Ravi Kumar : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ.. డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరుని ఖరారు చేసింది. నామినేషన్ కు చివరి రోజు కావడంతో మధ్యాహ్నం రవి�
నాగార్జున సాగర్లో బైపోల్ హీట్ పీక్ స్టేజ్ చేరుతోంది.
టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీతో హల్ చల్ చేశాడు. నిన్న తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గన్తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోవాణీ దేవి విజయం
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్రెడ్డి 24, 671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు రోజులైనా ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 76మంది ఎలిమినేట్ అయ్యారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. వరంగల్-
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మంగళవారం(మార్చి 16,2021) రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్ర