Home » trump
ఈ ఏడాది నవంబర్- 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం
ట్రంప్ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ టాక్, వుయ్ చాట్పై వేటు వేస్తూ.. ఇవాళ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్ లు డౌన్ లోడ్ చేసుకొనేందుకు వీలవదని యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్(DoC)తెలిపింది. అధ్యక్ష
హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కు ఊరట లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్ 22న ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ, హెచ్4 సహా అన్ని రకాల వర్కింగ్ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే,
Indian Americans would be voting for me : భారత్-చైనాల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మీడియాతో మాట్లాడిన ఆయన ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంపై స్పందించారు. ఇరుదేశాల బోర్డర్లో పరిస్థితి చాలాచాలా దారుణంగా ఉందని వ్యాఖ్యాని�
ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చట�
చైనాలో వేల సంఖ్యల్లో భారీగా కరోనా మరణాలు సంభవించాయని, జిన్ పింగ్ ప్రభుత్వం వాటిని చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ…ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో
టిక్ టాక్ కంపెనీ సీఈవో కెవిన్ మాయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్ టాక్పై ప్రపంచమంతా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేయడంతో కెవిన్ మాయర్ తన రాజీనామా ప్రకటించారు. కెవిన్ రాజీనామాను గౌరవిస్తున్నట్
ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ట్రంప్ చేతుల మీదుగా అమెరికా పౌరసత్వం దక్కింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఈ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంల�
చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8నెలలు కావస్తున్నా కొన్ని దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్ముతారా! అవును ఇది నిజం. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాల
ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ను బుధవారం అధికారికంగా పార్టీ ప్రకటించింది. ఆమె దాఖలుచేసిన నామినేషన్ను ఆమోదించడంతో అమెరికాలోని అతిపెద్ద పార్టీ తరఫ�