Home » trump
ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చట�
చైనాలో వేల సంఖ్యల్లో భారీగా కరోనా మరణాలు సంభవించాయని, జిన్ పింగ్ ప్రభుత్వం వాటిని చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ…ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో
టిక్ టాక్ కంపెనీ సీఈవో కెవిన్ మాయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్ టాక్పై ప్రపంచమంతా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేయడంతో కెవిన్ మాయర్ తన రాజీనామా ప్రకటించారు. కెవిన్ రాజీనామాను గౌరవిస్తున్నట్
ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ట్రంప్ చేతుల మీదుగా అమెరికా పౌరసత్వం దక్కింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఈ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంల�
చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8నెలలు కావస్తున్నా కొన్ని దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్ముతారా! అవును ఇది నిజం. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాల
ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ను బుధవారం అధికారికంగా పార్టీ ప్రకటించింది. ఆమె దాఖలుచేసిన నామినేషన్ను ఆమోదించడంతో అమెరికాలోని అతిపెద్ద పార్టీ తరఫ�
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ను జో బిడెన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న జో బిడెన్ కమలా హారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్థి�
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. యుఎస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా హారిస్ ని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకట�
అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో వైట్హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగుడు వైట్ హౌస్ బయట కాల్పులకు తెగబడ్డాడు. వైట్హౌజ్ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్