Home » trump
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. కోసం ప్రధాని మోడీ ఒక స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ వైట్ హౌజ్లో బహిరంగంగా వెల్లడించారు. తన మిత్రుడు మోడీ దాదాపు 1.25లక్షల మందిని నా ప్రసంగం వినేందుకు అహ్మదాబాద్ స్డేడియం సిద్ధం చే
డొనాల్డ్ చంపాలని ఫ్లాన్ చేసిన ఓ యువకుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ బయట ఓ కత్తి పట్టుకుని నిలబడి.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను చంపడానికొచ్చానంటూ బ్రాడెన్టంన్ కు చెందిన జ
అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్లో ఓటింగ్ జరుగగా ట్రంప్ నిర్దోషి�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తాను ఇచ్చిన ప్రసంగం పేపర్లను స్పీకర్ చించేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికంతటికీ కారణం షేక్ హ్యాండ్ ఇవ్వనందుకే అని తెలుస్తోంది. ట్రంప్ పై అభిశంసనక�
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్ను మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ‘ఇరాన్ అధికారుల్లో
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ పై దాడులు జరిపిన తర్వాత వైట్ హౌజ్ వేదికగా మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా శాంతిని కోరుకుంటుందని అలా అని ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని తెలిపారు. * ఇరాన్ దాడిలో ఏ ఒక్క యూఎస్
ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్య తర్వాత నుంచి ట్రంప్పై మాటల దాడులు పెరిగిపోయాయి. యూఎస్ డ్రోన్ స్ట్రైక్ జరిపించి సులేమానీని మట్టుబెట్టాడు ట్రంప్. ఈ ఘటన అమెరికాకు ఓ డార్క్ డేను తెచ్చిపెడుతుందని సులేమానీ కూతురు హెచ్చరిస్తుంది. వ
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్పించకుండా పోయారు. బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిపై ట్రంప్ ఆదేశాలతో అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం