trump

    ట్రంప్ స్వాగతం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు

    February 16, 2020 / 03:10 AM IST

    ట్రంప్‌ టూర్‌ కోసం గుజరాత్‌ సర్కార్‌ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్‌ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది.

    అమెరికన్లు వదిలేసిన చికెన్ లెగ్‌లు భారత్‌లో అమ్మేస్తారట

    February 14, 2020 / 06:08 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్బంగా హౌడీ మోడీ సందర్భంగా మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద మిల్క్ ప్రొడక్ట్ చేసే దేశమైన భారత్‌కు అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. �

    భారత్‌లో ట్రంప్‌ కోసం కడుతున్న గోడ ఎత్తు తగ్గించారు

    February 14, 2020 / 03:27 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముందు.. ఆయనకు ఓ మురికివాడ కనపడకుండా ఉండేందుకు ఓ భారీ గోడను నిర్మిస్తున్నారు. అహ్మదాబాద్​లో రోడ్​ షో నిర్వహించే మార్గంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇందిరా వంతెనకు అ�

    ట్రంప్ కి మురికివాడలు కన్పించకుండా…గోడ కడుతున్న గుజరాత్ సర్కార్

    February 13, 2020 / 04:04 PM IST

    ఫిబ్రవరి-24,2020న అగ్రరాజ్యం అధ్యక్షుడు సతీసమేతంగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నాడు. రెండు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతలో పర్యటించనున్నారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన. సెనేట్‌లో తనకు వ్యతిరేకంగా ప్�

    ట్రంప్ ముచ్చట తీర్చేందుకు అహ్మదాబాద్ స్టేడియం రెడీ చేస్తున్న మోడీ

    February 12, 2020 / 05:23 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. కోసం ప్రధాని మోడీ ఒక స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ వైట్ హౌజ్‌లో బహిరంగంగా వెల్లడించారు.  తన మిత్రుడు మోడీ దాదాపు 1.25లక్షల మందిని నా ప్రసంగం వినేందుకు అహ్మదాబాద్ స్డేడియం సిద్ధం చే

    ట్రంప్ ను చంపేస్తా..కత్తితో వైట్ హౌస్ దగ్గర యువకుడు

    February 10, 2020 / 02:42 PM IST

    డొనాల్డ్ చంపాలని ఫ్లాన్ చేసిన ఓ యువకుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ బయట ఓ కత్తి పట్టుకుని నిలబడి.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికొచ్చానంటూ బ్రాడెన్టంన్ కు చెందిన జ

    చారిత్రక ఓటింగ్…అభిసంశన ఆరోపణల్లో నిర్దోషిగా బయటపడిన ట్రంప్

    February 5, 2020 / 11:59 PM IST

    అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్‌లో ఓటింగ్ జరుగగా ట్రంప్ నిర్దోషి�

    షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు : ట్రంప్ ఇచ్చిన పేపర్లు చించేసిన స్పీకర్

    February 5, 2020 / 07:48 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తాను ఇచ్చిన ప్రసంగం పేపర్లను స్పీకర్ చించేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికంతటికీ కారణం షేక్ హ్యాండ్ ఇవ్వనందుకే అని తెలుస్తోంది. ట్రంప్ పై అభిశంసనక�

    సులేమానీ హత్య… పూసగుచ్చినట్లు వివరించిన ట్రంప్

    January 19, 2020 / 09:50 AM IST

    బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద

    ఓయ్.. ఇరాన్ మాటలు జాగ్రత్త: ట్రంప్

    January 18, 2020 / 05:56 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌ను మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇరాన్‌ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ‘ఇరాన్‌ అధికారుల్లో

10TV Telugu News