trump

    ట్రంప్ పర్యటనకు ఒక్క రోజు ముందు…అహ్మదాబాద్ లో కూలిన VVIP ఎంట్రీ గేట్

    February 23, 2020 / 11:30 AM IST

    ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన

    ట్రంప్ కు సమోసా,రోటీలు తినిపించనున్న మోడీ

    February 23, 2020 / 10:58 AM IST

    కుటుంబ సమేతంగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కేవలం  కేవలం నాలు గంటలు మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు తలిపాయి. అయితే అహ్మదాబాద్ పర్య�

    ట్రంప్ కోసం బియ్యం గింజల ఆర్టిస్టు స్పెషల్ గిఫ్ట్

    February 23, 2020 / 09:54 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. పర్యటన సందర్భంగా బియ్యం గింజల ఆర్టిస్టు వెంకటేశ్ శ్యానువోగ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సోమవారం నుంచి రెండు రోజులు పర్యటనలో ఉండనున్న ట్రంప్‌కు వందల్లో బహుమతులు రావడం సహజమే. వాటన్నిటి కంటే భిన�

    ట్రంప్ టూర్ షెడ్యూల్..వివరాలు

    February 23, 2020 / 08:27 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తుండడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా

    ట్రంప్ టూర్ : పాన్ షాపులు బంద్..రోడ్డుపై ఉమ్మి వేయవద్దు

    February 23, 2020 / 07:57 AM IST

    అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ట్రంప్ ఇండియా రానున్నారు. పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నార

    మత స్వేచ్ఛపై మోడీతో కలిసి ట్రంప్ మాట్లాడతారంట!

    February 22, 2020 / 01:17 PM IST

    అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో మత స్వేచ్ఛపై మాట్లాడనున్నట్లు సమాచారం. CAA, NRC, NCPలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ అంశంపై మాట్లాడటం శోచనీయమే. సోమవారం నాటికి భారత్‌కు రానున్న ట్రంప్ దంపతులు.. భారత ప్రజాస్వామ్య ప

    మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

    February 22, 2020 / 11:21 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �

    ట్రంప్‌ ఒక్క రాత్రి సూట్ రూం ఖర్చు రూ.8లక్షలు.. హైదరాబాద్ హౌజ్‌లో లంచ్

    February 21, 2020 / 02:10 PM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్‌కు వస్తున్నారని కేంద్రం భారీగా ఖర్చు పెడుతూ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే లిస్టులో ఆయన ఒక్క రాత్రి ఉండేందుకు రూ.8లక్షలు చెల్లిస్తుంది. ఫిబ్రవరి 24న వచ్చి అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాలను పర్యటించనున�

    భారత్ మమ్మల్ని దెబ్బకొడుతోంది…పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    February 21, 2020 / 12:14 PM IST

    వాణిజ్యంపై అధిక సుంకాలతో  భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక

    కూతురు,అల్లుడితో కలిసి భారత పర్యటనకు ట్రంప్

    February 21, 2020 / 10:07 AM IST

     రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడికి ఇవాంకా,కుష్�

10TV Telugu News