Home » trump
భారత్ టూర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.
అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ �
గుజరాత్ లో అధికారంలో ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ అనే చెప్పాలి కాబోలు ఇక నుంచి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఆయనకు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గోడలు కడుతుందట గుజరాత్ లోని కాంగ్రెస్ సర్కార్. గుజరాత్ లో కాంగ్రెస్
అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక
అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయన రెండు రోజుల పర్యటనపై అంచనా�
మీ డొమైన్ ఎక్స్ టెన్షన్ ఏంటి? (.Com) లేదా డాట్ ఇన్ (.IN) .. ఏదిఏమైనా.. ప్రపంచ వ్యాప్తంగా .com డొమైన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. మీరు వాడే డొమైన్ ఎక్స్ టెన్షన్… డాట్ కామ్ (.com)అని ఉంటే దానికి వరల్డ్ వైడ్ వెబ్లో మీ డొమైన్ కు మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకే చాలామంది
ట్రంప్ టూర్ కోసం గుజరాత్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్బంగా హౌడీ మోడీ సందర్భంగా మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద మిల్క్ ప్రొడక్ట్ చేసే దేశమైన భారత్కు అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముందు.. ఆయనకు ఓ మురికివాడ కనపడకుండా ఉండేందుకు ఓ భారీ గోడను నిర్మిస్తున్నారు. అహ్మదాబాద్లో రోడ్ షో నిర్వహించే మార్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇందిరా వంతెనకు అ�
ఫిబ్రవరి-24,2020న అగ్రరాజ్యం అధ్యక్షుడు సతీసమేతంగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నాడు. రెండు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతలో పర్యటించనున్నారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన. సెనేట్లో తనకు వ్యతిరేకంగా ప్�