Home » trump
రెండు రోజులు భారలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు తన పర్యటన చివరి రోజు(ఫిబ్రవరి-25,2020)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే ఈ సమయంలో ఓ వారాసంస్థ ప్రతినిధిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ �
రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్మహల్లోని సమాధుల దగ్గరకు ట్రంప్ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణ
భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ�
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా
ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్పూర్ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మ�
భారత్కు రావాలని అనుకున్న సమయంలో హ్యాపీనెస్ క్లాసులకు వెళ్లాలని ప్లాన్ చేశారట. ఈ క్లాసులు ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూల్స్లో జులై 2018లో స్టార్ట్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమం వీక్షించేందుకు వస్తుండగా ముఖ్యమంత్రి, ఉప మ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముక్కలేని ముద్ద దిగదు. అంటే ట్రంప్ కు మాంసాహారమంటే చాలా చాలా ఇష్టం. బీఫ్ చేపలు, మాంసం వంటివి చాలా ఇష్టంగా తింటారు. కానీ భారత పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వింద�
మొగల్ చక్రవర్తి కట్టించిన 17వ శతాబ్ది అద్భుతం తాజ్మహల్ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. కుటుంబసమేతంగా భారత్ కు వచ్చిన ఆయన.. గైడ్ సహాయంతో తాజ్మహల్ పరిసరాలు తిరిగి అక్కడ ఫొటోలు దిగారు. ఆయనతో పాటు నితిన్ కుమార్ అనే భారత గై�
రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే
మెలానియా ట్రంప్ వైట్ డ్రెస్లో మెరిసిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుటుంబసభ్యులు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఉదయం అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అందులో నుంచి ట్రంప్..ఆయన సతీమణి మెలానియా కిందకు దిగుతున్నారు. అందరి దృష్టి వారు వేసుక