Home » trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప
హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు భారత్ – అమెరికాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి. భారత్ తీరుపై ట్రంప్ కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనాపై పోరాటానికి ఆ మాత్రలను తమకు భారీగా పంపించాలని అమెరికా కోరుతోంది. దీనిపై ట్రంప�
జనవరి 21 న యుఎస్ కరోనావైరస్ మొట్టమొదటి కేసును నిర్ధారించడానికి ముందే, వ్యాప్తి ముప్పు అని ట్రంప్ పరిపాలన యంత్రాంగానికి తెలుసు. ఈ వ్యాధి ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతున్నందున, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రపంచవ్యాప్త మహమ్మారి చాలా ఎక్కువగా ఉందన�
కరోనాపై యుద్ధంలో భారత సహాయాన్ని కోరింది అమెరికా. కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీక్లోర�
కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారిపోయింది. కరోనా(COVID-19)మరణాలు,కేసుల నమోదులో అగ్రరాజ్యం వైరస్ మొదట వెలుగులో్కి వచ్చిన చైనాను దాటిపోయింది. ప్రపంచంలో అన్నింటా తామే ముందు ఉండాలనుకున్నాడో ఏమో ట్రంప్. కరోనా కేసులు పెరుగుతున్న,మరణాలు కూడా అంతేస్థాయి
కరోనా మహమ్మారి పుట్టిన చైనా కంటే అమెరికాలోనే బాధితుల సంఖ్య అధికంగా ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో బీజింగ్ కొద్ది విషయాలు దాచి ఉంచిందని లా మేకర్స్ పేర్కొన్నారు. బుధవారం మ�
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ గురించి తాజాగా ఓ ట్విట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. COVID-19ను చైనీస్ వైరస్ అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మండిపడింది. ఇంకోసారి అలా అనొద్దని వార్నింగ్ ఇచ్చింది. వై�
ఇంగ్లీష్ సంస్కృతి అయిన షేక్ హ్యాండ్ వద్దు అని అంటుంది ప్రపంచం.. భారతీయ సంస్కృతి అయిన నమస్కారమే ముద్దు అంటున్నారు. సామాన్య ప్రజలే కాదు.. దేశాలకు అధినేతలు సైతం ఇదే పద్దతిని పాటిస్తున్నారు. లేటెస్ట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐరిష్
సౌత్ కరోలినా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… ప్రధాని మోడీపై ‘గ్రేట్ గై'(great guy) అని పొగిడారు. వారం రోజుల క్రితం భారత పర్యటన చేసిన ట్రంప్ కోసం మోడీ భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారని పొగిడారు. మరోసారి భారత్లో పర్యటించినా అంతే జనం వస్తారనడంలో ఎల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రాష్ట్రపతి ఇచ్చిన విందు విషయమై ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా పలువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ �