Home » trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఫేస్బుక్ ఖాతాను పునరుద్ధరించాలని మెటా సంస్థను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడి, అల్లర్ల ఘటన అనంతరం ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాపై ఆ సంస్థ నిషేధం విధిం�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ సీఈవో, కొత్త యజమాని ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు. నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని అడిగిన విషయం తెలిసిందే. అం�
‘అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా?’ అంటూ ట్విట్టర్ సీఈవో, దాని కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఓ పోల్ ప్రారంభించారు. 5 గంటల క్రితం ప్రారంభించిన ఈ పోల్ లో ఇప్పటివరకు 55 శాతం మంది పునరుద్ధరించాలని 45 శాతం మంది వద్�
అమెరికాలో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తానని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ హిందూ విభాగం (ఆర్హెచ్ఎస్) 200 మంది భారత సంతతి అమెరికన్లతో ఫ్లో�
అమెరికా అధ్యక్షుడి హోదాలో 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించిన సమయంలో అందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.38 లక్షలు ఖర్చుపెట్టిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తెలిసింది. మొత్తం 36 గంటల ట్రంప్ పర్యటనకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఖర్చు చ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటి నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సెర్చ్ వారెంట్ ద్వారా తెలిసింది. ఫ్లోరిడాలోని పాం బీచ్లోని మార్ ఎ లాగో (ట్రంప్ నివాసం) వద్దకు ఇటీవల
అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో మరోసారి పోటీ చేయొద్దని తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా ట్రంప్ బతిమిలాడుకున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా పక్కకు తీసుకు వెళ్ళి
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు ఫ్లోరిడాలోని తన ఇంట్లో తనిఖీలు చేపట్టారని, ఓ లాకర్ను పగులగొట్టి మరీ తెరిచారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో చెప్పారు. పాం బీచ్లోని మార్ ఎ లాగో (ట్రంప్ నివాసం) వద్దకు ఎఫ�
అధికారం పోయింది.. ఆస్తులు కరిగిపోయాయి.. అప్పులు మాత్రం భారంగా మారాయి.. ఎవరికో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షులు సర్ డోనాల్డ్ ట్రంప్కే.
సౌదీ రాజ కుటుంబం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని టీమ్కి అత్యంత ఖరీదైన చిరుత, పులి వస్త్రాలను బహుమతిగా ఇచ్చింది.