Trustee Board

    నమో వెంకటేశాయ : ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

    September 23, 2019 / 05:23 AM IST

    టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నమయ్య భవన్‌లో చైర్మన్‌ �

10TV Telugu News