Home » TS Inter
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యాయి. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని, అందువల్లే..ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సబితా ఇంద్ర
ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫలితాల్లో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మే 15వ తేదీ బుధవారం విచారణ జరిపింది కోర్టు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసి
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు, దరఖాస్తు గడువు శనివారం (మే 4)తో చివరితేది. వాస్తవానికి మే 2తో గడువు ముగియాల్సింది కానీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మే 4 వరకు పొడిగించింది. ఇప్ప
తెలంగాణ ఇంటర్ అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిజల్ట్స్ చూస్తే సున్నా మార్కులు..రీ వాల్యుయేషన్ చేసుకుంటే 99 మార్కులు వచ్చాయి. ఇది మంచిర్యాల జిల్లాలో జరిగింది. పాస్ అయిన వారు కూడా ఫెయిల్ అయ్యారని.. పరీక్షలకు హాజరైనా ఫెయి�
తెలంగాణ రాష్ట్రంలో INTER రిజల్ట్స్ ఏప్రిల్ 15 తర్వాతే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే APలో ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నా..ఏమాత్రం పొరపాటు రావొద్దని మరోసారి సరి చూసు�