Home » TSPSC Paper Leak
పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ AEE పరీక్ష రద్దు చేసింది. గత సెప్టెంబర్ 3న AEE పరీక్ష జరిగింది. ఏఈఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. దాంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది.
పేపర్ లీక్పై మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఇవాళ నోటీసులు పంపారు. ఇప్పటివరకు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు.
ఇప్పటివరకు గ్రూప్-1 పరీక్ష రాసిన 40మందిని విచారించిన సిట్ అధికారులు.. వీరికి పరీక్ష రాసే సామర్థ్యం ఉందా లేదా అని ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహించారు.(TSPSC Paper Leak)
ఎంతవరకు చదివారు? ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు?(TSPSC Paper Leak)
సిట్ కస్టడీకి నలుగురు నిందితులు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది. షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.
నిందితులు సమాచారం ఇవ్వలేదని, పేపర్ లీక్ లో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపలేదని సిట్ అధికారులు తెలిపారు.(TSPSC Paper Leak)