Home » TSPSC Paper Leak
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లీకేజీ కేసులో రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరై పలు వివరాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
42మంది టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9మంది నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు..
ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ ల నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై(TSPSC Paper Leak)
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ పెద్ద ఇష్యూ అని, సీరియస్ గా తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారు. (Governor Tamilisai Soundararajan)
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పేపర్ లీక్ కేసులో నిందితులుగా రేణుక (Renuka), ఆమె భర్త డాక్యా నాయక్ (Dakya Naik) ఉన్న విషయం తెలిసిందే. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు ఊహించిందేనని అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి నోటీసులు ఇస్తోన్నారు. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు ఇచ్చారు.
Kunamneni Sambasiva Rao: నరేంద్ర మోదీ, అమిత్ షా జైలుకు వెళ్లడం ఖాయమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు.
గ్రూప్-1 పరీక్షల్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పని చేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందుతోందన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో �