Home » TSPSC Paper Leak
TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రెండో రోజూ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 9మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబంను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
సిస్టమ్ ఐపీ ఎలా మార్చారు? డైనమిక్ పాస్ వర్డ్ ఎలా క్రియేట్ చేశారు? గతేడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ చేశారా? ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్) పేపర్ కాకుండా ఇంకా వేరే పేపర్లను ఎవరికైనా పంపారా? క్వశ్చన్ పేపర్ ని రేణుక ఎవరెవరికి ఇచ్చ
టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిందితురాలు రేణుక తల్లి, అన్న బీఆర్ఎస్ నాయకులు అని ఆయన ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీకి బీజేపీతో సంబంధం ఏంట�
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రవీణ్ కోసం రాజశేఖర్.. సిస్టమ్ లో మార్పులు చేసిన�
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను సిట్ బయటకు తీయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.(TSPSC Paper Leak)
బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీనీ బీజేపీ ఖండిస్తోంది. జాబ్ నోటిఫికేషన్లపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువత ఆశలపై నీళ్ళు పోశారు. సిట్ విచారణ అంటేనే
TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రద్దుపై టీఎస్ పీఎస్ సీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రవీణ్, రాజశేఖర్, తోటి ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు.. ఇద్దరూ కలిసే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. మార్చి 5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ కి భారీగా డబ్బులు అందినట్లుగా సమాచారం అందుతోంది.(TSPSC Paper Leak)
రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు