Home » TSRTC MD
విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలని సజ్జనార్ అన్నారు.
దేశంలో క్యూనెట్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాతో సహా ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క�
నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబుబ్నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్, హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్ప
త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడుతామని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని...
ఆ గ్రామానికి బస్ సర్వీసు ఆపేసి 12ఏళ్లు దాటేసింది. రోడ్ బాగాలేదని, ప్రయాణికుల రద్దీ ఉండటం లేదని సర్వీస్ నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పెట్రోల్, డీజిల్ ధరలు.. కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. రోజురోజుకు పెరుగుతున్న వంటగ్యాస్కు తోడు... ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల భారం పడనుంది.
సింగరేణిలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో తెలంగాణ ఆర్టీసీ అలర్ట్ అయింది. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
ప్రగతి రథ చక్రాలు గతికెక్కుతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతి విభాగం స్టడీ చేసి... ఏం చేయాలన్నది రివ్యూ మీటింగ్స్ లో నిర్ణయిస్తామన్నారు.