Home » TSRTC MD VC Sajjanar
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో,,,
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్..
భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
గద్దర్ గారు ఎన్నో సందర్భాలలో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు.
ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.
ఇటీవల కాలంలో పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆర్టీసీ ఉద్యోగులు 2011, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు 29 రోజులపాటు సకల జనుల సమ్మెను కొనసాగించారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని బస్సు చక్రాలను ఆప�
హైదరాబాద్ నుంచే కాకుండా ఆయా జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖు పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండం తదితర ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ ఈనెల 28న ప్రత్యేక బస్సులు నడపనుంది.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ప్రయాణీకులకోసం 4,233 స్పెషల్ బస్సు సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించార�