Home » TTD board Member
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ బోర్డు సభ్యులు ఎస్.ఆర్.విశ్వనాథ్ 29 లక్షల విలువైన కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తాళాలను టీటీడీ అదనపు ఈవోకు ఇచ్చారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణం విషయంలో గందరగోళం నెలకొంది. టీటీడీ సభ్యుడిని నేనంటే నేనంటూ ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్ శర్మ పేరుతో సభ్యుడిగా నియమితుడైన ప్రముఖుడెవరనే అంశం టీటీడీని ముప్పుత�
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.
తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తు�
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.