Home » TTD Gold
తిరుమలలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 100 కిలోల బంగారంతో తాపడం చేయించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది.
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తుంటే జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని
టీటీడీలో బంగారం తరలింపు తీవ్ర వివాదం సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్ అయ్యారు. కమిటీని నియమించారు. రచ్చ రచ్చ అవుతుండడంతో టీటీడీ ఈవో సింఘాల్ వివరణనిచ్చారు. ఏప్రిల్ 18, 2016లో PNB బ్యాంకులో 1381 కిలోల బంగారం ఉందన్నారు. ఏప్రిల్ 18,
తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. టీటీడీ, విజిలెన్స్ అధికారులు బంగారం రవాణాలో సమర్థవంతంగా వ్యవహరించారా లేదా అనే దానిపై దర్యాప్తుకు సిద్ధమైంది. 1381 కిలోల బ