Home » TTD Latest News
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఆలయ నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పవిత్రోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 17వ తేదీ అంకుర్పారణ జరిగింది.
భక్తులకు ఇచ్చే ఈ కవర్లలో శ్రీవారి ప్రసాదంతో పాటు ‘వృక్ష ప్రసాదం’ కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హిత కవర్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
తిరుమల శ్రీవారితోనే ఆటలు ఆడుతున్నారు కొందరు డబ్బు పిచ్చోళ్లు. శ్రీవారి లడ్డుతోనే వ్యాపారం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండను కూడా యాప్ల పేరిట డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కాసులకక్కుర్తిగ�