Home » TTD
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేసిన అగరబత్తీలను సెప్టెంబర్ 13 నుంచి విక్రయించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతి ఏడాది రూ.50 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది.
శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు.
ఓ నూతన వ్యాపార రంగంలోకి టీటీడీ అడుగుపెట్టనుంది. అగరుబత్తీలు విక్రయంతో పాటు గో పంచగవ్యాలతో ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయించనుంది.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి టీటీడీ శ్రావణ పౌర్ణమి గరుడసేవ నిర్వహించనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన..
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పవిత్రోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 17వ తేదీ అంకుర్పారణ జరిగింది.
గో ఆధారిత సాగుద్వారా పండించిన పంటతో చేసిన "సంప్రదాయ భోజనం" త్వరలో తిరుమలలో అందుబాటులోకి రానుంది.
వ్యాసతీర్ధుల కాలం నుండే దేవాలయం గోపురం పై విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం విశిష్టతను సంతరించుకుంది.