Home » TTD
తిరుమలలో శుక్రవారం (ఆగస్టు 13) గరుడ పంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనసేవ జరిగింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గరుడ పంచమి నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి సంవత్సరం గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్�
ఆగస్టు 13వతేదిన గరుడ పంచమి సందర్భంగా మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనుండగా ఆగస్టు 22వ తేదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా గరుడవాహనంపై స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు.
వరలక్ష్మీ వత్రం వర్చువల్ సేవా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులను ప్రసాదంగా అందించనున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వర్చువల్ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాంటించింది. ఆంజనేయ జన్మస్థలంపై టీటీడీ రెండు రోజులపాటు నిర్వహించిన వెబినార్ ముగిసింది.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.
కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్ధానం తిరుచానూరు ఈపద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం ఈ రోజు ముగ�
ఈక్రమంలోనే టిటీడీ పరిధిలోని 2వేల ఎకరాలలో విస్తరించి ఉన్న అకేషియా చెట్లును తొలగించాలని నిర్ణయించారు.
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది.