Home » TTD
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తూ ఉంది. కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే.. తిరుమలలోని కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏప్రిల్ 12వ తేదీ
దశాబ్ధకాలంగా నిలిచిపోయిన 'కళ్యాణమస్తు'కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుట్టనుంది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది.
abhishekam : భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి సేవలో తరించాలనే భక్తులకు చేదు వార్తను చెప్పింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిత్యాభిషేకాలను రద్దు చేసింది. ఇకన�
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో శుభవార్త చెప్పింది. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచాలని నిర్ణయించింది.
News Update, 20 వార్తలు, సంక్షిప్తంగా
Udveg Infra : టీటీడీకి 300 కోట్ల విరాళం ఇచ్చేంత స్తోమత ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉందా.. అనే అంశంపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. ఉద్వేగ్ ఇన్ఫ్రా ఆర్ధిక స్ధితిగతులపై ఆరా తీయాలని విజిలెన్స్ డిపార్ట్మెం�
తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 300 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేస�
తిరుపతి ఆలయ నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించేందుకు పోరాడుతామని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తమిళనాడులోని సబానాయకర్ ఆలయం నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించామని తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమా�
good news for tirumala devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం (ఏప్రిల్ 14) నుంచి తిరుమల శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి