Home » TTD
భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
మొత్తం 182 గంటల దర్శన సమయంలో సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయిస్తామన్నారు.
రైల్లోనే తలపై కొట్టి కిందకు తోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన వాళ్లు ఏమైనా చేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పరకామణి కేసులో ఉన్న ఇతర సాక్షులకు వెంటనే రక్షణ కల్పించాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా సంస్థ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్లను కూడా సిట్ విచారిస్తోంది.
Tirumala : వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది.
తిరుమల శ్రీవారి సేవలో కొడాలి నాని, పేర్నినాని |
పరకామణి కేసుకు సంబంధించి టీటీడీ పాలక మండలి తీర్మానాలు.. లోక్ అదాలత్లో రాజీ చేసిన ఫైల్స్ అన్ని పరిశీలించారు సీఐడీ అధికారులు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు మొదలు..శ్రీవారి ఆలయంలో జరిగే తంతు వరకు అన్నీ ముందుగానే లీక్ చేస్తున్నారట. సీక్రెట్గా ఉంచాల్సిన చాలా అంశాలను బయటికి చేరవేస్తున్నారట.
"పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు" అని అన్నారు.