Home » TTD
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని అన్నారు.
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపు, మూడు గంటల్లోపు చేయించగలుగుతాం అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నాకు తెలిసినంతవరకు ...
తిరుమల శ్రీవాణి దర్శనంలో టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పించనుంది.
19ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో అధికారులు, ఉద్యోగులకు ఊరట లభించింది.
ప్రస్తుత విధానంతో శ్రీవాణి టికెట్ తో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు సుమారుగా 3 రోజుల సమయం పట్టేది.
తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది.
టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ అన్యమతాన్ని ఆనుసరిస్తున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో సదరు ఉద్యోగులు..
ఈ రోజు తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు.
వైసీపీ సర్కార్, టీటీడీ గత పాలక మండలిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్