-
Home » TTD
TTD
తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణం.. ఫొటోలు వైరల్
Tirupati Godakalyanam : తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో గోదా కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.
టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి బిగ్ ప్లాన్? టీటీడీ బోర్డ్ మెంబర్ పదవికి రాజీనామా అందుకేనా?
ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఫస్ట్ టైమ్ టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు తిరుమల కొండపై భూమి కేటాయించినట్లు చెబుతున్నారు.
టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. చంద్రబాబుకి ఇబ్బంది కలగొద్దనే ఈ నిర్ణయం..!
నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీని వల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నానన్నారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. 25న రథసప్తమి వేడుకలు.. పలు సేవలు, దర్శనాలు రద్దు
రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు శ్రీవారి ఆలయం మూసివేత
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే.. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.
తిరుపతిలో అర్ధరాత్రి ఆలయం గోపురం ఎక్కి మందుబాబు హల్చల్.. మూడు గంటలు హైడ్రామా..
Tirupati : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్చల్ చేశాడు. ఏకాంత సేవ ముగిసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి.. ఆలయం గోపురంపైకి ఎక్కాడు. మూడు గంటలపాటు హైడ్రామా అనంతరం భద్రతా సిబ్బంది బలవంతంగా అతన్ని కిందికి తీ
రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ఆ నిర్మాణాలకు శంకుస్థాపన.. ఇకపై 2వేల మంది ఒకేసారి
శంకుస్థాపన అనంతరం తెలంగాణకు చెందిన జనసేన రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు.
తిరుమల భక్తులకు ముఖ్యగమనిక.. మూడు రోజుల పాటు వీళ్లకు మాత్రమే దర్శనం.. వెళ్లే ముందు చెక్ చేసుకోండి..
ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీ రద్దు..
శ్రీవాణి టికెట్ల రద్దును గుర్తించి భక్తులు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి భక్తులకు కోరింది టీటీడీ.
అంతకు మించిన నేరం ఇది: టీటీడీ పరకామణి చోరీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విరాళాల కౌంటింగ్లో టేబుల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలిపింది.