-
Home » TTD
TTD
కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కమిషన్ను వేయడం వెనుక కూటమి ప్లానేంటి?
సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది.
AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇక..
లడ్డూ కల్తీ వ్యవహారంపై అసలు సూత్రధాలను గుర్తించేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
తిరుమల లడ్డూ కేసులో కీలక మలుపు.. హవాలా లింకులు.. రంగంలోకి..
ఎఫ్ఐఆర్తో పాటు 36 మంది నిందితుల సమాచారాన్ని, ఈ కేసులో అభియోగ పత్రాలు, ఇతర అంశాలను ఈడీ విశ్లేషించింది.
కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు.. మహా పాపం చేశానని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: సజ్జల
"తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తెలియగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలెట్టారు" అని తెలిపారు.
తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణం.. ఫొటోలు వైరల్
Tirupati Godakalyanam : తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో గోదా కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.
టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి బిగ్ ప్లాన్? టీటీడీ బోర్డ్ మెంబర్ పదవికి రాజీనామా అందుకేనా?
ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఫస్ట్ టైమ్ టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు తిరుమల కొండపై భూమి కేటాయించినట్లు చెబుతున్నారు.
టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. చంద్రబాబుకి ఇబ్బంది కలగొద్దనే ఈ నిర్ణయం..!
నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీని వల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నానన్నారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. 25న రథసప్తమి వేడుకలు.. పలు సేవలు, దర్శనాలు రద్దు
రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు శ్రీవారి ఆలయం మూసివేత
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే.. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.
తిరుపతిలో అర్ధరాత్రి ఆలయం గోపురం ఎక్కి మందుబాబు హల్చల్.. మూడు గంటలు హైడ్రామా..
Tirupati : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్చల్ చేశాడు. ఏకాంత సేవ ముగిసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి.. ఆలయం గోపురంపైకి ఎక్కాడు. మూడు గంటలపాటు హైడ్రామా అనంతరం భద్రతా సిబ్బంది బలవంతంగా అతన్ని కిందికి తీ