-
Home » TTD
TTD
భక్తులకు TTD కీలక అలర్ట్.. శ్రీవాణి దర్శనం టికెట్ల బుకింగ్స్లో మార్పులు.. మార్చి 27 నుంచే అమలు
TTD Srivani Darshan Rules 2026 : భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల బుకింగ్ లో మార్పులు చేసింది.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ నెల కోటా షెడ్యూల్ వచ్చేసింది.. ఇలా బుక్ చేస్కోండి.. ఫుల్ డీటెయిల్స్
Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకోసం ప్రతినెలా టీటీడీ ఆర్జిత సేవలు, దర్శనాలు, గదులకు సంబంధించి ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. తాజాగా.. జూన్ నెలకు సంబంధించిన ఆర్జితసేవలు, వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను విడుదల చేసింది.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి నెలలో తిరుమలకు వెళ్తున్నారా..! అయితే, విశేష పర్వదినాల తేదీలు ఇవే..
Tirumala : తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఉచిత అన్నప్రసాద వితరణ విలిపివేత
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. టీటీడీ ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మార్చి 3వ తేదీన (మంగళవారం) మూసివేయనున్నారు.
తిరుమలపై మీనాక్షి చౌదరి వీడియో.. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు ట్రోలింగ్
తిరుమల విశిష్టతపై మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కమిషన్ను వేయడం వెనుక కూటమి ప్లానేంటి?
సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది.
AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇక..
లడ్డూ కల్తీ వ్యవహారంపై అసలు సూత్రధాలను గుర్తించేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
తిరుమల లడ్డూ కేసులో కీలక మలుపు.. హవాలా లింకులు.. రంగంలోకి..
ఎఫ్ఐఆర్తో పాటు 36 మంది నిందితుల సమాచారాన్ని, ఈ కేసులో అభియోగ పత్రాలు, ఇతర అంశాలను ఈడీ విశ్లేషించింది.
కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు.. మహా పాపం చేశానని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: సజ్జల
"తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తెలియగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలెట్టారు" అని తెలిపారు.
తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణం.. ఫొటోలు వైరల్
Tirupati Godakalyanam : తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో గోదా కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.