-
Home » TTD
TTD
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.. లేదంటే డబ్బులు పోయినట్లే..
July 30, 2026 / 12:53 PM ISTTTD : టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ ద్వారా శ్రీవారి భక్తులను మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీటీడీ హెచ్చరించింది.
తిరుమలలో ఇక విగ్రహాలకు హైటెక్ రక్షణ.. టీటీడీ కీలక ప్రకటన.. ఆంజనేయస్వామి విగ్రహం పునఃప్రతిష్ఠ
July 23, 2026 / 12:26 PM ISTAnjaneya Swamy idol Re-consecrates At Tirumala : తిరుమలలో చోరీకి గురైన ఏడో మైలు ఆంజనేయస్వామి చిన్న విగ్రహాన్ని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆగమశాస్త్ర సంప్రదాయాల ప్రకారం యథావిధిగా పునఃప్రతిష్ఠ చేసింది.
బీహార్లో శ్రీవారి ఆలయం.. 15 ఎకరాల భూమి కేటాయింపు
June 17, 2026 / 10:08 AM ISTTTD : బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమిని కేటాయించింది.
తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
June 15, 2026 / 08:43 PM ISTతిరుమల(TTD Alert) శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
తిరుమల భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
June 13, 2026 / 01:15 PM ISTTirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్న భక్తులకోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టంబర్ నెలకు సంబంధించి టీటీడీ (Tirumala September Quota) విడుదల చేయనున్న వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ హీరోయిన్.. కృతి సనన్ డివోషనల్ ఫొటోస్ వైరల్
June 3, 2026 / 07:57 AM ISTఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. తిరుమల…
తిరుమలలో సరికొత్త రికార్డ్.. 27 రోజుల్లోనే.. 12లక్షల మందికి పైగా తలనీలాల సమర్పణ
June 1, 2026 / 11:23 PM IST2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 12,43,063గా ఉంది.
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు
May 30, 2026 / 08:32 AM ISTTirumala : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు చేసింది.
శ్రీవారి భక్తులకు భారీ ఊరట.. ఇక క్యూలైన్లలో ఉండే పని లేదు.. బయటకు వెళ్లి రావొచ్చు.. 2 గంటల్లోనే దర్శనం
May 26, 2026 / 04:53 PM ISTTTD Re Entry : తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వారి కోసం రీ ఎంట్రీ సదుపాయాన్ని తీసుకువచ్చింది.
తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఒకే టికెట్పై మూడు రోజులు స్వామివారి దర్శనం.. టికెట్ ఇలా బుక్ చేసుకోండి?
May 17, 2026 / 08:14 AM ISTTTD : మే 21వ తేదీన ఉదయం 10గంటలకు ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ టికెట్ ను ఇద్దరికీ కలిపి రూ.5వేలు చెల్లించి…