Home » turnout
Third Phase Panchayat elections : ఆంధ్రప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 80.71 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగాయి. కానీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 13 జిల్�
panchayat polling in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మధ్యా
దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 01 గంట వరకు 17.26 శాతం ఓటింగ్ నమోదైందని అంచ
జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 62.87 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ తొలివిడుత పోలింగ్ నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ