tv sound

    టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని కొట్టి చంపాడు

    February 21, 2020 / 04:01 AM IST

    చిన్న విషయం  చిలికి చిలికి గాలివానలా మారి ఒక వ్యక్తినిండు ప్రాణం తీసింది.  టీవీ సౌండ్‌ విషయంలో ఓ వ్యక్తి చేసిన దాడిలో సాత్‌పుతే గిర్మాజీ రాజేందర్‌(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్మూర్‌ పట్టణంలోని గోల్‌బంగ్లా ప్రాంతంలోని  ర�

10TV Telugu News