Home » Twitter
భారత్ లో గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించేందుకు 8 వారాల సమయం కావాలని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్...ఢిల్లీ హైకోర్టుని కోరింది.
తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitter) కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ట్విట్టర్ తమ యూజర్ల కంటెంట్ను ఎవరితో షేర్ చేసుకోవాలో ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్ను యూజర్ల ప్రైవసీ కోసం ప్రవేశపెడుతోంది.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు భారత్ లో వరుస షాక్ లు తగులుతున్నాయి.
మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ అమలులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతదేశానికి కొత్త గ్రీవెన్స్ అధికారిగా కాలిఫోర్నియాకి చెందిన జెరెమి కెస్సెల్ను ఆదివారం నియమించింది.
టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ..ఏజ్ ఎంత ? మీరు చూపిస్తున్నది ఎంత ? అంటూ నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే..ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా సోనీ టెన్ ఛానెల్ టీవీలో డిస్ ప్లే అయ్యింది. ఇది గమనించిన నెటిజన్లు ఛానెల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది.
ఏపీ డీజీపీ నకిలీ అకౌంట్ సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ కు మూడు సార్లు మెయిల్ పంపించినా..స్పందించలేదని తెలుస్తోంది.
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.