Two

    Earthquake : పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం

    March 22, 2023 / 07:25 AM IST

    పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి.

    తూర్పుగోదావరి జిల్లాలో విషాదం : కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు

    March 12, 2021 / 11:20 AM IST

    A car crashed into a canal : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కాల్వలోకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన ఇందుకూరి వెంకట సత్యన

    అడవిపందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

    January 31, 2021 / 12:18 PM IST

    Man dies of electric shock in chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఒకరి ప్రాణం తీశాయి. గంగాధర మండలం కొట్రకోన గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో.. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి బాలకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడ�

    విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

    January 28, 2021 / 11:09 AM IST

    Two killed in road accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం సింగారమ్మ తల్లి ఆలయం సమీపంలో వేగంగా వస్తున్న ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చె

    తెలంగాణ‌లో కొత్త‌గా 214 క‌రోనా కేసులు, ఇద్దరు మృతి

    January 22, 2021 / 12:44 PM IST

    214 new corona cases registered in Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా 214 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో వైరస్ బారిన పడి ఇద్ద‌రు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం (జనవరి 22, 2021) వెల్ల‌డించింది. రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య

    తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు, ఇద్దరు మృతి

    January 12, 2021 / 01:52 PM IST

    301 new corona cases registered in Telangana: తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు నమెదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఇద్ద‌రు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,90,309 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రం�

    అమ్మవారి ఊరేగింపులో..సౌండ్ బాక్సులు మీద పడి ఇద్దరు చిన్నారులు మృతి

    December 11, 2020 / 04:31 PM IST

    UP :Shobhayatra sound system fall on two children killed : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌దౌన్ జిల్లాలో జరిగే అమ్మవారి ఊరేగింపులో సౌండ్ బాక్సులు మీదప‌డి ఇద్ద‌రు చిన్నారులు మృతిచెందారు. బ‌దౌన్ జిల్లాలోని బ‌సై గ్రామంలో గురువారం (డిసెంబర్ 10,2020) రాత్రి అమ్మవారి సంబరాల్లో భాగంగా శోభాయాత్ర కార�

    పెళ్లికి వెళ్లొస్తుండగా యాక్సిడెంట్ : కారును ఢీకొట్టిన రెండు లారీలు.. అక్కడికక్కడే ఇద్దరు మృతి

    November 22, 2020 / 10:39 AM IST

    Road accident Two killed : ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాక్సీ కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఢీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్

    మద్యం మత్తులో కన్నబిడ్డల గొంతుకోసిన తండ్రి

    November 8, 2020 / 03:08 AM IST

    father sobbing children : పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు చిన్నారుల గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చిట్టాపూర్‌లో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం

    ప్రాణం తీసిన కుటుంబ కలహాలు : ఇద్దరు పిల్లలకు విష మిచ్చి తల్లి ఆత్మహత్య

    August 23, 2020 / 06:59 PM IST

    కృష్ణా జిల్లా కొండపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విష మిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మూడేళ్ల బాబు, ఏడాది పాపతో సహా మహిళ కూడా మృతి చెందింది. కొండపల్లి మార్కెట్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమా

10TV Telugu News