Home » Two Children
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం
పిల్లల అనారోగ్యంతో దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. నిన్న శనివారం పిల్లలు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని ముగ్గురూ చనిపోయారని ధృవీకరించుకున్నాక తానూ కూడా తీసున్నాడని పోలీసులు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసు�
Mother And Two Children Suicide : నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జై భీమ్ నగర్లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి గీత, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యకు పాల్ప�
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివాహం కాకుండా పుట్టిన బిడ్డల గురించి వారు ఎవరికి పుట్టారు?వారి తండ్రి ఎవరు?అని ప్రశ్నిస్తే బిడ్డకు తండ్రి ఎవరో తల్లి చెప్పాల్సిందేనా? అని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరి నదిలో దూకేశారు. చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన భార్యాభర్తల జాడ ఇంకా తెలియలేదు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయి.
ఏపీలోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. చిన్నారుల పాలిట కసాయివాడిలా మారాడు. భార్యమీద ఉన్న కోపంతో ఇద్దరు చిన్నారులను నేలకొట్టాడు. ఈ దారుణ ఘటనలో రెండు ఏళ్ల పసిపాప ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉం
woman two children murder : జార్ఖండ్లో గర్హ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చిన్న పిల్లలని కూడా చూడకుండా తల్లితో పాటు ఇద్దరు చిన్నారులను అత్యంత దారుణంగా నరికిపారేశారు దుండగులు. జాతా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను, ఆమె ఇద్ద�
Two children killed in a road accident : తూర్పుగోదావరి జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కూలి పనికి తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల తలలపై నుంచి కంటైనర్�