Home » Udhampur
ఉగ్రవాదులు, శ్రీనగర్ హైవేపై ట్రక్కులో వెళ్తుండగా, భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రక్కును చుట్టుముట్టిన సైన్యం కాల్పులు జరిపింది. దీంతో సైనికులపైకి తీవ్రవాదులు కూడా కాల్పులు ప్రారంభించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్�
ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్కు సమీపంలోని శివ్ గఢ్ ధార్ ప్రాంతంలో కుప్పకూలింది.
జవాన్ల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఒక జవాన్ మరో ముగ్గురు జవాన్లను కాల్చా చంపేశాడు. జమ్మూ కశ్మీర్లోని ఉదమ్పూర్ ప్రాంతంలోని బాటల్ బాల్లిన్లో 187వ సీఆర్పీఎఫ్ క్యాంప్లో బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీత్ కుమార్ అనే సీఆ
జమ్మూ కాశ్మీర్లో బస్సులు లోయలో పడిపోవడం పరిపాటై అయిపోయాయి. ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇందుకు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంటుండగా పరిమితికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకోవడం మరో కారణమౌతోంది. తాజాగా ఉద్దంపూర్ జిల్లా మజాల్తా వద