Home » Ujjwala beneficiaries
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ దీపావళి పండుగకు మహిళలకు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకను ప్రకటించారు.
గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్పై అందిస్తున్న రూ.200 సబ్సిడీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఉజ్వల పథకం కింద సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే ఇకపై సబ్సిడీ అందనుంది.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనావైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి కరోనా కాలంలో పేద కుటుంబాలు, రైతులు మరియు వలస కార్మికులతో సహా ఇతర వర్గాల కోసం నిరంతరం చర్యలు తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం పిఎం మోడీ గరీబ్ కల్యాణ్ ఆయోజనను నవంబర్ నాటికి పొ�