Home » Ukraine crisis
యుక్రెయిన్, రష్యా సంక్షోభంపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలెట్టేసిందని, ఇక ఆంక్షలు తప్పవని బ్రిటన్ చెప్పింది.
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ దేశాలు రష్యాని హెచ్చరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నాయి.
యుక్రెయిన్ సంక్షోభం మరింతగా ముదురుతోంది. తూర్పు భాగంలో యుక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలను 'స్వతంత్ర దేశాలు'గా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి
చదువులు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం యుక్రెయిన్ వెళ్లిన దాదాపు 20 వేల మంది భారతీయులు ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
భారతీయ విద్యార్థులు తక్షణం ఉక్రెయిన్ వీడి స్వదేశానికి వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరి అని భావించే వారు తప్పా
యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం టెన్షన్ పడుతున్నారు. అయితే తూర్పు యుక్రెయిన్ వేర్పాటు వాదులు, మాస్కో మద్దతుదారులు కీలక ప్రకటన..