Home » ukraine President Volodymyr Zelensky
రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా ఇప్పటి వరకు వందల సంఖ్యలో చిన్న, పెద్ద క్షిపణులను యుక్రెయిన్పై ప్రయోగించింది. అయితే, ఒక గంటలో 17 క్షిపణులను ప్రయోగించడం ఇదే తొలిసారి.
రష్యాకు వ్యతిరేకంగా కొత్తదశ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్ కోసం 2.5 బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీలో 59 బ్రాడ్లీ యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు యూఎస్ డిఫెన్స్ డిపార్ట్మె�
యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంపై ఒక నిమిషం మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులను కోరారు. అనంతరం ఆయన మాట్�
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గుర్తు చేశారు. హాలీవుడ్ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో జెలెన్ స్కీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం లైవ్ �
ఉక్రెయిన్ అధ్యక్షుడికి కోపమొచ్చింది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ కూర్చోని మాట్లాడొద్దు.. ఉక్రెయిన్ వచ్చి చూసి మాట్లాడు మస్క్ అంటూ సూచించాడు. ఇంతకీ జెలెన్ స్కీకి కోపం ఎందుకొచ్చిందో తెలుసా.. వివరాల్లోకి �
ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న దండయాత్రలో ఆ దేశ సైనికులు లైంగిక దాడులను ఆయుధంగా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుమారు ఎనిమిది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపుగా..
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. యుక్రెయిన్పై యుద్ధాన్నిరోజురోజుకు తీవ్రతరం చేస్తున్న పుతిన్.. ఉన్నట్లుండి మనసు మార్చుకున్నాడు. యుక్రెయిన్పై మరిన్ని 'భారీ' క్షిపణి దాడులు అవసరం లేదని శుక్రవారం పుతిన్ పేర్కొన్నాడు.
కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో యుక్రెన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.
రష్యాను క్రిమియాకు కలిపే రోడ్డు, రైలు వంతెనపై భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో రైలుద్వారా వెళ్తున్న ఇంధన ట్యాంకులకు భారీగా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు దాటికి బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నట్లు రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ తెలిపింది