Home » ultimatum
రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్బల్ నిరసన సందర్భంగా రూ.7 కోట్లు వసూలు చేశారని జరాంగే ఆరోపించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, న్యాయవాది గుంరతన్ సదావర్తే మరాఠా వర్గాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.
24 గంటల్లో మంగళసూత్రం యాడ్ ను ఉపసంహరించుకోవాలని డిజైన్ సబ్యసాచి ముఖర్జీకి మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వార్నింగ్ ఇవ్వటంతో యాడ్ ను ఉపసంహరించుకున్నారు డిజైనర్
Farmers’ unions issue ultimatum to Center government : కేంద్రానికి రైతు సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. డిసెంబర్ 19 లోపు డిమాండ్లను అంగీకరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. గురు తేజ్ బహదూర్ వర్థంతి రోజు నుంచే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్నారు. పంజాబ్
Delhi Farmers protest : చర్చల విషయంలో రైతు సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఢిల్లీలో రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఉద్యమానికి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్
ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. సొంత పార్టీ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. పార్టీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియాను.. గురువారం నాటికి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు పార్టీ ఐటీ విభాగం హద్దు మీరి తన
ఏపీలో రాజధాని రాజకీయం రంజుగా మారింది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా… ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకటించిన మూడు ప్రాంతాల్లో రాయలసీమ, వైజాగ్ ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా̷
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం