Home » Umesh Yadav
టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. జట్టును ప్రకటించడాని కన్నా ముందే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు దూరం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గాయాల జాబితా రోజు రోజుకు పెద్దది అవుతోంద�
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి, ప్రసిద్ద మల్లయోధుడు తిలక్ యాదవ్ (74) కన్నుమూశాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి మరణించాడు.
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ముందు భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముగిసిన మూడు టీ20ల సిరీస్ని 2-1తో దక్కించుకున్న టీమిండియా.. ఆదివారం నుంచి విండీస్తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. అయితే వెస్టిండీస్తో ఆఖరి టీ20లో గాయపడిన ఫాస్ట్ �
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన పూర్తి చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ 5లో స్థానాలను దక్కించుకున్నారు. కింగ్ కోహ్లీ టాప్ పొజిషన్కు 4పాయింట్ల దూరంలో నిలిచాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్కు కోహ్లీక�
టీమిండియా ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు మ్యాచ్లకు దూరం కానున్నాడు. నడుం భాగంలో గాయం కారణంగా టెస్టు ఫార్మాట్కు అందుబాటులో ఉండటం లేదు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ను తీసుకోనున్నట్ల�