Home » UN
తాజాగా ఆయన మాజీ భార్య జెమీమా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. ఇమ్రాన్ గురించి తాను 'ఎక్స్' ప్లాట్ఫామ్పై పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని..
ఈ మార్పులు న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం, కార్యనిర్వాహక నియంత్రణ పెరిగేలా చేస్తున్నాయని తెలిపారు.
సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు..
ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొద్దికాలంగా గ్యాంగ్ స్టర్ కొడుకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కొడుకును పూజారి వద్దకు తీసుకెళ్లి చూపించగా..
ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు సాయం చేయాలంటే గొప్ప మనసుండాలి. మానవత్వం ఉండాలి. ఈరోజు 'ప్రపంచ మానవతా దినోత్సవం'. ఈ సందర్భంలో ఇతరులకు సేవ చేయడానికి జీవితాల్ని త్యాగ
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్య�
క్లారా జెట్కిన్ ఆలోచనలకు ప్రతీరూపం..అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం.
కైలాస ప్రతినిధులు వ్యాఖ్యలకు ఐకాస స్పందించింది. ఐకాస ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.