Home » UN
ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొద్దికాలంగా గ్యాంగ్ స్టర్ కొడుకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కొడుకును పూజారి వద్దకు తీసుకెళ్లి చూపించగా..
ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు సాయం చేయాలంటే గొప్ప మనసుండాలి. మానవత్వం ఉండాలి. ఈరోజు 'ప్రపంచ మానవతా దినోత్సవం'. ఈ సందర్భంలో ఇతరులకు సేవ చేయడానికి జీవితాల్ని త్యాగ
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్య�
క్లారా జెట్కిన్ ఆలోచనలకు ప్రతీరూపం..అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం.
కైలాస ప్రతినిధులు వ్యాఖ్యలకు ఐకాస స్పందించింది. ఐకాస ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్�
పని ప్రదేశాల్లో శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని..జరుగుతున్నాయని తెలుసు. కానీ ఈ వేధింపులు శారీరకంగానే కాదు మానసిక వేధింపులు, హింస జరుగుతోంది అని గ్లోబల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడల్లాయి. ఇటువంటి వేధింపులకు �
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత అని మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2,500 సంవత్సరాల నాటి మూలాలు ఉన్నాయి. మాది అప్పటి నుంచి ప్రజాస్వామ్య దేశమే. ఇటీవలి కాలంలో ఏర్పడ్డ ప్రజాస్వామ్యాలన్నింటికీ మూలస్తంభాలు మా దగ్గర �