Home » Union Agriculture Minister Narendra Singh Tomar
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ విషయాన్ని లోక్ సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
వ్యవసాయచట్టాలపై కేంద్ర వైఖరిలో వచ్చిన మార్పు.. తాత్కాలికమా.. లేక శాశ్వతమా అన్నది తేలాలంటే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే.
కరోనా కారణం చూపుతూ పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం 36 బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది...
Farmers’ concern in Delhi : దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది..! రైతు దండయాత్రతో ఉక్కిరిబిక్కిరవుతోంది..! ఓవైపు పోలీసుల నిర్బంధం…మరోవైపు ఎముకలు కొరికే చలి… దేన్నీ లెక్క చేయకుండా… ఢిల్లీ గల్లీల్లో అన్నదాతలు కదంతొక్కుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ�