Home » Union Budget 2022
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న ను సంధించారు.
డిజిటల్ కరెన్సీకి గ్రీన్ సిగ్నల్
ఇన్వెస్టర్ల రక్షణ సంగతి ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించినప్పటికీ.. దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని...
దేశానికి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అందించారని.. ప్రధాని మోదీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.
వచ్చే ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. 95 నుంచి 105 సీట్లు టీఆర్ఎస్ గెలువబోతోందని అన్నారు.
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. రేపో మాపో ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు..
ఇది పేదలు, వ్యవసాయ, కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. పేదలు, రైతులు, ఉద్యోగుల గురించి ప్రస్తావనే లేదన్నారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని..
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు. పేదలు, రైతుల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని విమర్శించారు. వార్షిక బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని అన్నారు.
కరోనాతో కూలీలు, రైతులు అల్లాడుతుంటే బడ్జెట్ నిరాశ జనకంగా ఉందన్నారు. గ్రామీణ ఉపాధి పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు.
ఆర్థికమంత్రి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల్ని దారుణంగా వంచించారని పేర్కొన్నారు. బడ్జెట్ అంతా గోల్ మాల్ గోవిందమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు కూడా తప్పుగా చెప్పారని తెలిపారు.