-
Home » union govt
union govt
సీబీఐకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ లో బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో రిలీఫ్
రాష్ట్రాల పరిధిలోని కేసుల విచారణకు సీబీఐని ఎవరు పంపుతారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అధికారం నుంచి ముస్లింలు ఔట్.. కేంద్రం సహా 15 రాష్ట్రాల్లో ముస్లిం మంత్రులే లేరు, కాంగ్రెస్ పాలిత 2 రాష్ట్రాల్లో జీరో
తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. మైనారిటీ మంత్రిత్వ శాఖ కమాండ్ హిందూ కమ్యూనిటీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఉంది. మోదీ ప్రభుత్వం తొలి దఫాలో నజ్మా హెప్తుల్లా, ముఖ్తార్ నఖ్వీ వంటి ముస్లిం నేతలకు మంత్రి పదవులు ఇచ్చా
Parliament Special Session: సోనియా గాంధీ లేఖకు ఘాటుగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం
9 అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో.. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చే
India Name Change: ఇండియా పేరు మార్పుపై పిటిషన్ను కొట్టివేస్తూ సూటిగా ఓ ప్రశ్న అడిగిన సుప్రీంకోర్టు
ఈ డిమాండ్ను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపడానికి అనుమతించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరగా, దానిని సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రస్తావించారు. దీనిలో ఇండియా పేరు ఉపయోగించారు. పిటిషనర్ ఈ ఆర్టికల్ను స�
SIM Verification: సిమ్ కార్డు వెరిఫికేషన్కు కొత్త రూల్స్.. అర్జెంటుగా తెలుసుకోండి, లేదంటే తప్పులో కాలేస్తారు
డిస్కనెక్ట్ అయిన 90 రోజుల తర్వాత కొత్త కస్టమర్కు మొబైల్ నంబర్ కేటాయించబడుతుంది. కానీ భర్తీ విషయంలో, కస్టమర్ అవుట్గోయింగ్, ఇన్కమింగ్ SMS సౌకర్యాలపై 24-గంటల బ్లాక్తో KYC ప్రక్రియను పూర్తి చేయాలి
Supreme Court: ఎఫ్ఐఆర్ చేయమని కోర్టు చెప్పాక 14 రోజులు ఏం చేశారు? మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గోన్సాల్వేస్, శోభా గుప్తా, బృందా గ్రోవర్ కూడా వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు సంధించారు. హింసపై కేంద్ర ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని పేర్కొన్నారు
Opposition Meet: కాంగ్రెస్ చేసిన ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆప్.. అందుకు ఓకే అంటూ ప్రకటన
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల తొలి సమావేశం జరిగింది.
Congress Supports AAP: అనూహ్య పరిణామం.. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్
నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Karnataka HC on Twitter: ప్రభుత్వాన్ని సవాలు చేసిన ట్విటర్కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.50 లక్షల జరిమానా
9 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ట్విటర్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఏదైనా అకౌంట్ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లయితే, సంబంధిత ఆదేశాల్లో అందుకు కారణాలను వివరించాలని
Tunnel Raod in Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ నియంత్రణకు మెగా సొరంగ మార్గం.. 65 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు
ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉంది. అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జార్కహోళి పేర్కొన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్ పురం - హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు.