Home » Union Health Minister
శ్వాసకోశ వైరస్ల నివేదికలను ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తుందని చెప్పారు.
జేఎన్.1 వేరియంట్ ప్రబలడంతో దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులో 614 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రానున్న కొన్ని రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన, అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతావరణ శా
అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల�
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం పార్లమెంట్లో మాట్లాడారు. మంకీపాక్స్ కేసు దేశంలో కొత్త వ్యాధి కాదని అన్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంట
దేశం కోవిడ్ వ్యాక్సిన్ వేయటంలో 103 కోట్ల మార్కును దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ్ ఈరోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజు కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదైంది.
ప్రధానికి ఇచ్చే పుట్టిన రోజు సందర్భంగా ‘అందరు వ్యాక్సిన్ వేయించుకుందాం..అదే మోడీకి మనం ఇచ్చే బహుమతి’ అంటూ కేంద్రం ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రజలకు పిలుపునిచ్చారు.
త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రాల పెంపుపై కేంద్రం దృష్టిసారించింది.
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.