-
Home » Union Health Minister Mansukh Mandaviya
Union Health Minister Mansukh Mandaviya
కేరళలో కొవిడ్ కేసుల కలకలం.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమీక్ష
దేశంలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.....
Covid Variant BF.7 : మాస్కులు మస్ట్, బూస్టర్ డోస్ తీసుకోవాలి- కరోనా కొత్త వేరియంట్పై కేంద్రం హెచ్చరిక
ప్రజలంతా మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడటం, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి. ప్రజలంతా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలి అని మంత్రి చెప్పారు.
Covid : నేటి నుంచి 12-14 ఏళ్ల వారికి కోవిడ్ టీకా
12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు..
Postage Stamp on Covaxin : కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల చేసిన ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ
దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై సంవత్సరమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్
India Omicron : భారత్ లో 161 ఒమిక్రాన్ కేసులు : ఆరోగ్యమంత్రి
దేశంలో 161 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని..ఇప్పటి వరకు 137 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని కేంద్రం ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మండవీయ రాజ్యసభలో ప్రకటించారు.
Covid Vaccine : కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయి.. 70 కోట్ల మందికి టీకాలు
కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కాగా, కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని..
Single Dose Vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. దేశంలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిలిచింది.