Home » Union Home Minister
అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో రామ మందిర నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. దశాబ్దాల నాటి అయోధ్య రామజన్మభూమి విషయంలో నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. కేంద్ర పెద్దలతో వరుస భేటీ జరుపుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో..సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది.